అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వడదెబ్బకు గురైన ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు
Published on Tue, 05/26/2015 - 14:38
హైదరాబాద్ : భానుడి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా.. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయారు. ఈ విషయం గమనించిన సచివాలయ సిబ్బంది వెంటనే వారిని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
#
Tags