టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తీవ్రం'
Published on Sun, 05/24/2015 - 18:20
హైదరాబాద్: రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రతపై మీడియాతో మాట్లాడిన కామినేని.. పీహెచ్ సీ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రుల వరకూ అవసరమైన మందులు సిద్ధం చేశామన్నారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలెవరూ ఎండల్లో బయటకు రావద్దని.. వడదెబ్బకు ఆదివారం ఒక్కరోజే 62మంది మృతి చెందారని పేర్కొన్నారు.
#
Tags