వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జగన్ దీక్షకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ
Published on Sat, 10/10/2015 - 15:22
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా కమలాపురంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ గ్రామ చావిడి నుంచి ప్రాంభమై 3 రోడ్ల కూడలి వరకూ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంధ్రనాథరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
#
Tags