రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పంట కాలువలో రాతి విగ్రహం
Published on Mon, 06/12/2017 - 01:56
సంగం(ఆత్మకూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ర్యాంపు వద్దనున్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ సమీపంలోని ఓ పంట కాలువలో ఆదివారం పురాతన రాతి విగ్రహం బయటపడింది. కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి పడమటిపాళెం గ్రామ రైతులకు సాగునీరు అందించే కాలువలో నాలుగు అడుగుల ఎత్తైన రాతి విగ్రహాన్ని గాంధీజన సంఘం గ్రామానికి చెందిన ఓ చిన్నారులు గుర్తించారు.
రాతి విగ్రహం చేసిన విధానాన్ని బట్టి చూస్తే సుమారు 100 ఏళ్లకు పైగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విగ్రహానికి ఎడమ చేతిలో శంకు, కుడిచేతిలో కిందకు చూపుతున్నట్లుగా కత్తి ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలి వచ్చారు.
రాతి విగ్రహం చేసిన విధానాన్ని బట్టి చూస్తే సుమారు 100 ఏళ్లకు పైగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విగ్రహానికి ఎడమ చేతిలో శంకు, కుడిచేతిలో కిందకు చూపుతున్నట్లుగా కత్తి ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలి వచ్చారు.
#
Tags