జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
మరో 4 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం
Published on Mon, 03/30/2015 - 20:38
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో 4 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా నందిగామ కమిటీకి కొత్త వెంకట సాంబశివరావు, చిత్తూరు జిల్లా పలమనేరు కమిటీకి సి.రామచంద్ర నాయుడు, శ్రీకాకుళం కమిటీకి మూకాళ్ల శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం కమిటీకి ముత్యాల వీరభద్రరావును నియమించింది.
చైర్మన్లతో పాటు మరో 18 మంది సభ్యులు ఈ కమిటీలలో ఉంటారు.
#
Tags