మరో 4 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం

Published on Mon, 03/30/2015 - 20:38

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో 4 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా నందిగామ కమిటీకి కొత్త వెంకట సాంబశివరావు, చిత్తూరు జిల్లా పలమనేరు కమిటీకి సి.రామచంద్ర నాయుడు, శ్రీకాకుళం కమిటీకి మూకాళ్ల శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం కమిటీకి ముత్యాల వీరభద్రరావును నియమించింది.

చైర్మన్లతో పాటు మరో 18 మంది సభ్యులు ఈ కమిటీలలో ఉంటారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ