పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
హైదరాబాద్లో విశాఖవాసుల ఇక్కట్లు
Published on Fri, 05/03/2019 - 08:21
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): శంషాబాద్ నుంచి విశాఖ బయలుదేరిన స్పైస్ జెట్ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. దీంతో విశాఖ రావాల్సిన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ విమానంలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు వైఎస్సార్ సీపీ విధ్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీలకర్ర నాగేంద్ర కూడా ఉన్నారు. శుక్రవారం కూడా తుపాను ప్రభావం నేపథ్యంలో శనివారం ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
#
Tags