టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
Published on Sat, 08/30/2014 - 19:29
విజయవాడ:ఉషా కార్డియాక్ సెంటర్ పై ఓ ఛానల్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ ఆస్పత్రి ఎండీ వై.వీ.రావు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నర్సయ్య అనే రోగి శనివారం చనిపోతే.. మూడు రోజుల క్రితమే ఆ పేషెంట్ మరణించాడని ఆ ఛానల్ తప్పుడు కథనాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 5 గంటలకు తీసిన ఈసీజీ రిపోర్ట్ కూడా తమ వద్ద ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ పేషెంట్ ను అయిదురోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన అనంతరం రూ.7 వేలు బిల్లు మాత్రమే వేశామన్నారు.
ఆ ఛానల్ సిబ్బంది పేషెంట్ బంధువులను బెదిరించి తప్పుడు సమాచారం చెప్పించారన్నారు. ఛానల్ పాపులారటీ కోసం తప్పడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు.
#
Tags