amp pages | Sakshi

'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

Published on Sat, 08/30/2014 - 19:29

విజయవాడ:ఉషా కార్డియాక్ సెంటర్ పై ఓ ఛానల్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ ఆస్పత్రి ఎండీ వై.వీ.రావు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నర్సయ్య అనే రోగి శనివారం చనిపోతే..  మూడు రోజుల క్రితమే ఆ పేషెంట్ మరణించాడని ఆ ఛానల్ తప్పుడు కథనాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 5 గంటలకు తీసిన ఈసీజీ రిపోర్ట్ కూడా తమ వద్ద ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ పేషెంట్ ను అయిదురోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన అనంతరం రూ.7 వేలు బిల్లు మాత్రమే వేశామన్నారు.

 

ఆ ఛానల్ సిబ్బంది  పేషెంట్ బంధువులను బెదిరించి  తప్పుడు సమాచారం చెప్పించారన్నారు. ఛానల్ పాపులారటీ కోసం తప్పడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు.

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)