రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జంట హత్యల కుట్ర కేసులో ఏడుగురు అరెస్ట్
Published on Sun, 02/08/2015 - 16:28
అమలాపురం(తూర్పుగోదావరి): జంట హత్యలకు కుట్రచేసిన ముఠా సభ్యుల్లో మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగింది. వివరాలు.. నాలుగు రోజుల క్రితం జంట హత్యలకు ఒక రౌడీషీటర్ల ముఠా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే, పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసి అదే రోజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారయ్యారు. కాగా, ఆదివారం పోలీసులు ఆ ముఠాకు చెందిన ఐదుగురు రౌఢీ షీటర్లను అరెస్ట్ చేశారు. కొండ్రు రవికుమార్, వాసంశెట్టి వెంకటసత్యనారాయణ, అన్యం సాయిదుర్గాకుమార్, గొడి దుర్గాప్రసాద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మిగిలిన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయి.
#
Tags