రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చదివే అవకాశమేదీ...
Published on Thu, 12/06/2018 - 07:30
శ్రీకాకుళం :‘అన్నా ఈ ప్రభుత్వం హయాంలో ఆడపిల్లల కు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. చెట్టి పొది లం పరిసర గ్రా మాల విద్యార్థులకు రాకపోకలకు రహదారి సదుపాయం లేదు. 20 కిలోమీటర్లు వచ్చి చదువుకోవడానికి బస్సులూ లేవు’ అంటూ జి.సిగడాం మండలం పొదిలాంకు చెందిన బాలి త్రివేణి జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. బస్సులు లేకపోవడంతో ఆడపిల్లలను స్కూల్కు పంపేందుకు తల్లిదండ్రులకు ధైర్యం చాలడం లేదని చెప్పింది. తన తండ్రి కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవారని, టీడీపీ వచ్చాక ఆ ఉద్యోగం తొలగించారని ఫిర్యాదు చేసింది.
#
Tags