వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విషాదమైన విహార యాత్ర
Published on Fri, 04/24/2015 - 07:54
కడప: విహార యాత్రలో విషాదం నెలకొంది. ఆనందంగా గడుపుదామని వెళ్తున్న విద్యార్థులు అనుకోకుండా ప్రమాదంలో పడ్డారు. కడప జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. కడప జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డిపల్లి వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు-ట్రాక్టర్ ఢీకొని 15 మంది గాయపడగా, వీరిలో 9 మంది విద్యార్థులు ఉన్నారు. విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. క్షతగాత్రులను కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
#
Tags