బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
8 ఇసుక ట్రాక్టర్లు సీజ్
Published on Tue, 07/28/2015 - 14:26
కర్నూలు(ఎమ్మిగనూరు): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బొడబండలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు. అనంతరం ట్రాక్టర్ యాజమానులపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags