అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిట్టీల పేరుతో రూ. 5కోట్లకు టోకరా
Published on Sun, 03/01/2015 - 21:44
విశాఖ: చిట్టీల పేరుతో ఓ దంపతులిద్దరూ ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని నర్సింహనగర్లో ఆదివారం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ఈ దంపతులిద్దరూ చిట్టీలు నడుపుతున్నారు. అదినమ్మిన బాధితులు వారివద్ద చిట్టీలు వేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ. 5కోట్లకు టోకరా వేసి నిర్మల, నాయుడు అనే దంపతులు పరారైయ్యారు.
మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఏవీఎన్ కాలేజీలో లెక్చరర్గా నిందితుడు నాయుడు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#
Tags