వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సుంకలమ్మ ఆలయంలో చోరీ
Published on Tue, 08/04/2015 - 13:48
పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో సుంకలమ్మ దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఆలయంలో చొరబడి హుండీ, అమ్మవారి వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయం వద్దకు వెళ్లిన పూజారులు దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దోచుకున్న సొత్తు విలువ ఎంత అనేది తెలియాల్సి ఉంది.
#
Tags