అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నవజీవన్ ఎక్స్ప్రెస్లో దోపిడీ
Published on Mon, 09/22/2014 - 10:35
విజయవాడ: నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. ఈ రైలు విజయవాడ రైల్వేస్టేషన్లోని 6వ నెంబరు ఫ్లాట్ఫామ్పై నిలిచి ఉండగా తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది.
దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకువెళ్లారు. బాధిత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
**
#
Tags