రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
Published on Fri, 10/02/2015 - 13:17
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ఆదివారపు పేట పెన్షన్లైన్లో చోరీ జరిగింది. స్థానికంగా ఉండే ఇండియన్ బ్యాంకు మేనేజర్ బీవీ సుగుణ దాస్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ చోరీ జరిగింది. ఇంట్లో అంతా నిద్రపోతుండగా దొంగ వెనక వైపు నుంచి చొరబడ్డాడు. అలికిడి కావడంతో బ్యాంకు మేనేజర్ కుమార్తె నిద్ర లేచింది. దొంగను చూసి అరవడంతో పరారయ్యాడు. ఇంట్లో ఉన్న రూ.లక్షన్నర నగదు, పదికాసుల బంగారు గొలుసు చోరీకి గురైనట్టు బాధితులు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags