వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
1న తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక విజ్ఞాన పరీక్ష
Published on Sun, 01/25/2015 - 00:55
తిరుపతి సిటీ: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 32వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్ష నిర్వహించనున్నట్లు పీఆర్వో రవి శనివారం తెలిపారు. విద్యార్థులకు సనాతన హైందవ ధర్మం, మానవీయత, నైతిక విలువలు తెలియజేసేందుకే ఏటా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 6,7 తరగతి విద్యార్థులకు ధర్మపరిచయం, 8, 9, 10 తరగతి విద్యార్థులకు ధర్మప్రవేశిక పేర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 9గం.నుంచి మధ్యాహ్నం 12 గం.వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
#
Tags