Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాహనదారులకు ఊరట
Published on Mon, 08/03/2015 - 02:16
తిరుపతి క్రైం: హెల్మెట్ వాడాలనే నిబంధనపై ఊరట కల్గించేలా రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులను వేధించవద్దని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. మొదట హెల్మెట్లపై విస్తృత ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
హెల్మెట్ లేనివారి నుంచి జరిమానాలను వసూలు చేయడంపై దృష్టి పెట్టకుండా 2, 3 నెలల పాటు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. శనివారం రాత్రి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారుల వీడియో కాన్ఫెరెన్స్లో ఈ మేరకు ఆదేశాలు వెలువరించారు.
#
Tags