రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published on Fri, 02/05/2016 - 17:18
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): అక్రమంగా తరలించేందుకు మామిడి తోటలో దాచి ఉంచిన 51 ఎర్రచందనం దుంగలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం జ్యోతికాలనీకి ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ. 25 లక్షల విలువైన ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు.
#
Tags