పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాస్క్ ఫోర్స్ పై ఎర్రకూలీల రాళ్లదాడి
Published on Thu, 02/16/2017 - 07:46
తిరుపతి: చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భాకరాపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఎర్ర కూలీలు పోలీసులకు తారసపడ్డారు.
అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులపై రాళ్లతో దాడిచేసి ఎర్రచందనం కూలీలు అక్కడినుంచి పరారయ్యారు. రూ.20 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#
Tags