వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొరటికల్లో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం
Published on Tue, 11/26/2013 - 20:23
మహబూబ్నగర్: ఉప్పునూతల మండలం కొరటికల్లో ఓ యువకుడు 5 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మహిళలు, బాలికలపై అత్యాచారాలను నియంత్రించడానికి కొత్త చట్టాలను రూపొందించుతున్నా ఫలితం ఉండటంలేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా, నిర్భయ వంటి చట్టం చేసినా ఇటువంటి అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.
#
Tags