స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'పావురాల ఘటన కలిచివేసింది'
Published on Sun, 10/04/2015 - 15:47
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పావురాల ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తాము వారి తరుపున పోరాటానికి దిగుతామని చెప్పారు
#
Tags