amp pages | Sakshi

11న ఆమదాలవలసలో బహిరంగ సభ

Published on Mon, 12/10/2018 - 07:30

శ్రీకాకుళం ,ఆమదాలవలస: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్రకు జిల్లాలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అ న్నారు. స్థానిక టీఎస్సార్‌ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర స న్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సును అనునిత్యం ఆ కాంక్షించిన ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పదడుగులు ముందుకేస్తున్నారని అన్నారు. ఈ నెల 11వ తేదీన ఆమదాలవలస పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసి నియోజకవర్గ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. నవరత్నాలను గ్రామ స్థాయిలో ప్రచారం చేయాల్సిన బాధ్యత బూత్‌ కమిటీలదేనని స్పష్టం చేశారు.

Videos

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)