చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రాజధాని'పై భగ్గుమన్న రాయలసీమ
Published on Thu, 09/04/2014 - 12:18
కర్నూలు/అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు చేసిన రాజధాని ప్రకటనపై రాయలసీమ భగ్గుమంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేయడంతో రాయలసీమలో ఆందోళనలు మిన్నంటాయి. కర్నూలులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు రాజధాని చేయాలంటూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
మెడికల్ కాలేజీ సమీపంలో హోర్డింగ్ మీదకు ఎక్కి విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతపురం ఎస్కేయూలోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం-చెన్నై రాహదారిని దిగ్బంధించారు. క్లాక్ టవర్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను బీసీ సంఘాలు నేతలు దహనం చేశారు. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది.
#
Tags