చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్లకు మంటలు
Published on Mon, 03/26/2018 - 11:57
కృష్ణా జిల్లా : కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టైర్లకు మంటలు అంటుకున్నాయి. టోల్ ప్లాజా సిబ్బంది గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ముంబాయి నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును నిలిపివేసి అక్కడ ఉన్న సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా స్థానిక ఎమ్మార్వో పద్మజ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రాపిడి వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
#
Tags