వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్యాసింజర్ రైలు కోచ్లో పొగలు
Published on Mon, 03/30/2015 - 21:58
నూనెపల్లె(కర్నూలు జిల్లా): గుంటూరు-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు కోచ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో పొగలు వచ్చాయి. గుంటూరు నుంచి సికింద్రబాబాద్కు వెళ్తున్న ప్యాసింజర్ రైలు(57306) ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్లో ఆగగానే జనరల్ కోచ్లోని బ్యాటరీలో పొగలు రావడంతో ప్రయాణికులను ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు.
దీంతో రైల్వే టీఎస్ఆర్ విభాగానికి చెందిన శివాజీ, ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన రాందాసు స్పందించి బ్యాటరీ తీగలను తొలగించారు. షార్ట్సర్క్యూట్ బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీ ఏర్పాటు చేసి రైలును సికింద్రాబాద్కు పంపారు.
#
Tags