ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబు తీరు దుర్నీతి కాదా?
Published on Mon, 09/22/2014 - 12:59
మీడియా స్వేచ్ఛ అంటూ నీతులు చెప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వహించే విలేకరుల సమావేశాలకు సాక్షి మీడియాను ఎందుకు అనుమతించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఇది దుర్నీతి కాదా అని ఆయన టీడీపీ సర్కారును ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయిలో అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను మాత్రం అనుమతించకపోవడం సరికాదని పొంగులేటి హితవు చెప్పారు. ఇకనైనా తీరు మార్చుకుని అన్ని మీడియాల ప్రతినిధులను కార్యక్రమాలకు అనుమతించాలని తెలిపారు.
#
Tags