రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంజూరైనా పింఛను ఇవ్వడం లేదు
Published on Mon, 06/25/2018 - 06:29
తూర్పుగోదావరి : వికలాంగురాలినైన తనకు పింఛను మంజూరైనప్పటికీ ఇవ్వడం లేదని జగ్గన్నపేటకు చెందిన కడలి లక్ష్మీదుర్గ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా ఒక్క రూపాయి కూడా పింఛనుగా ఇవ్వలేదని తెలిపింది. దీనిపై అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరైంది. ఈ విషయాన్ని కలెక్టర్కు చెప్పినా స్పందించలేదని, తనకు పింఛను వచ్చేలా చూడాలని జగన్ను కోరింది.
#
Tags