వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చదువులో వెనుకబడుతున్నారు
Published on Fri, 06/22/2018 - 06:31
తూర్పుగోదావరి : రాజోలు నియోజకవర్గంలో కాలేజీలు లేకపోవడంతో చదువులో విద్యార్థులు వెనుకబడిపోతున్నారని చింతపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు రాపాక నరేష్, గెడ్డం సురేష్, నక్కా సంజీవ్ జగన్ను పాదయాత్రలో కలిసి వివరించారు. తీరప్రాంతాల్లో 17 గ్రామాలు ఉన్నాయని వారు చదువుకునేందుకు సుమారు 20 కిలో మీటర్ల దూరం నుంచి రావాల్సి ఉందన్నారు. ఉన్నత చదువుల కోసం భీమవరం, అమలాపురం వెళ్లాల్సి వస్తోందని, కళాశాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు.
#
Tags