వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్ సీపీ ముద్రవేసి తొలగించారు
Published on Thu, 06/21/2018 - 07:23
మద్దుల వరలక్ష్మి, మానేపల్లి
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాననే వంకతో టీడీపీ నాయకులు తనను యానిమేటర్గా తొలగించారని మానేపల్లికి చెందిన మద్దుల వరలక్ష్మి జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయింది. 1999 నుంచి గ్రామంలో యానిమేటర్గా పని చేస్తూ 15 గ్రూపులు ఉన్న సంఘాన్ని 105 గ్రూపులుగా చేశానని, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి పనిచేశావంటూ టీడీపీ నాయకులు విధుల నుంచి తొలగించారని తెలిపింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనను ఆదుకోవాలని కోరింది.
#
Tags