వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఖాళీ చేయాలట..
Published on Thu, 06/14/2018 - 07:26
తూర్పుగోదావరి : కాలువ గట్టుపై ఉన్న వారిని ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నారుపంట కాలువ (రాతి చానల్)ను అభివృద్ధి చేస్తున్నాం. గట్టుపై ఉన్నవారు ఖాళీ చేయాలని రెండు నెలల నుంచి డిమాండ్ చేస్తున్నారు. వంద కుటుంబాల వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఇళ్లు కట్టుకున్నవారికి ఎటువంటి నష్టపరిహారంగానీ, స్థలంగానీ ఇవ్వడం లేదు. మా సమస్యపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పుట్టా పరేష్ నాథ్ జగన్ను కలిసి వివరించారు.
#
Tags