రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పింఛన్ ఇప్పించండయ్యా..
Published on Fri, 05/18/2018 - 06:22
పశ్చిమగోదావరి :అయ్యా నా భర్త చనిపోయి 50 సంవత్సరాలవుతోంది. నాకు 70 సంవత్సరాలు. దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రావడం లేదు. నాకు పింఛన్ ఇప్పించేలా చూడు నాయనా అంటూ రాజా పంగిడిగూడెంలో సంపద సుబ్బమ్మ అనే వృద్ధురాలు జగన్మోహన్రెడ్డిని కలుసుకుని తన బాధను చెప్పుకుంది. తెలుగుదేశం పాలకులు పట్టించుకోకపోయినా జగన్మోహన్రెడ్డి తప్పనిసరిగా తనకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందంటూ ఆ వృద్ధురాలు చెప్పింది.
#
Tags