amp pages | Sakshi

భూమిని లాక్కొనేందుకు చూస్తున్నారు

Published on Fri, 05/18/2018 - 06:09

పశ్చిమగోదావరి :రామసింగవరం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన 1,800 ఎకరాల మెట్ట భూముల్లో మూడు తరాలుగా నివాసం ఉంటూ అదే భూమిలో కొంత సాగు చేసుకుని అనేక మంది రైతులం జీవిస్తున్నాం. ఈ భూములను పరిశ్రమలకు లాక్కోవాలని చూస్తున్నారని ముత్తంటి రామకృష్ణ తదితర రైతులు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ సమస్యను వివరించారు. ఇదే జరిగితే 534 కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. ఫారెస్టు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఈ భూములు ఫారెస్టు భూములని, ప్రభుత్వం పరిశ్రమలు పెడుతుందని, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని వాపోయారు. కోర్టులో పిటీషన్‌ వేయగా, కోర్టు ఆ పంట జోలికి వెళ్లరాదని తీర్పునిచ్చిందన్నారు. ఈ భూమిని దౌర్జన్యంగా వారు తీసుకోకుండా అండగా ఉండాలని జగన్‌ను రామకృష్ణ కోరారు.

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)