బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూమిని లాక్కొనేందుకు చూస్తున్నారు
Published on Fri, 05/18/2018 - 06:09
పశ్చిమగోదావరి :రామసింగవరం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన 1,800 ఎకరాల మెట్ట భూముల్లో మూడు తరాలుగా నివాసం ఉంటూ అదే భూమిలో కొంత సాగు చేసుకుని అనేక మంది రైతులం జీవిస్తున్నాం. ఈ భూములను పరిశ్రమలకు లాక్కోవాలని చూస్తున్నారని ముత్తంటి రామకృష్ణ తదితర రైతులు పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని కలసి తమ సమస్యను వివరించారు. ఇదే జరిగితే 534 కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. ఫారెస్టు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఈ భూములు ఫారెస్టు భూములని, ప్రభుత్వం పరిశ్రమలు పెడుతుందని, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని వాపోయారు. కోర్టులో పిటీషన్ వేయగా, కోర్టు ఆ పంట జోలికి వెళ్లరాదని తీర్పునిచ్చిందన్నారు. ఈ భూమిని దౌర్జన్యంగా వారు తీసుకోకుండా అండగా ఉండాలని జగన్ను రామకృష్ణ కోరారు.
#
Tags