రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇళ్ల మంజూరులో వివక్ష
Published on Wed, 04/18/2018 - 07:16
కృష్ణా జిల్లా :మూడున్నరేళ్లుగా ఇంటి కోసం దరఖాస్తు చేస్తుంటే కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన కుటుంబం అని జన్మభూమి కమిటీ సభ్యులు ఇల్లు మంజూరు చేయడం లేదని మునగపాడు గ్రామానికి చెందిన కిట్టిపాటి లక్ష్మి ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇల్లు మంజూరు చేయకుండా స్థానిక టీడీపీ నాయకులు వివక్ష చూపుతున్నారని, దీంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆమె జననేత వద్ద కన్నీటి పర్యంతమయ్యారు
#
Tags