రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్ ఇచ్చిన జీవోను అమలు చేయండి
Published on Thu, 04/05/2018 - 07:01
గుంటూరు : ‘అయ్యా.. గుంటూరులో 33 ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షాపులు నిర్మించారు. అప్పటి నుంచి కార్పొరేషన్కు అద్దెలు చెల్లిసున్నాం. ఎస్సీ కార్పొరేషన్ షాపులను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్న వారికే ఆ షాపులను కేటాయించాలని 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో జారీ చేశారు. అయితే అధికారులు మాత్రం ఆ జీవో అమలు చేయడం లేదు’ అని గుంటూరుకు చెందిన కొచ్చెర్ల కోటేశ్వరరావు ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షాపులను నిర్వహించుకుంటున్న ఎస్సీలకే కేటాయించాలని జననేత జగన్ను కోరారు.
#
Tags