అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మీ దయవల్లే డయాలసిస్ సెంటర్
Published on Thu, 02/22/2018 - 06:39
వెలిగండ్ల: ‘కనిగిరిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు మీ దయవల్లే వచ్చిందయ్యా. దీనివల్ల మాకు ఎంతో ఖర్చు తగ్గి మేలు జరిగింది’ అంటూ పీసీపల్లి మండలం వెంగళాపురానికి చెందిన అండ్రా వెంకట నరసింహులు, వడ్డెపాలెంకు చెందిన బత్తుల రమణయ్య, జంగాలపల్లెకు చెందిన రాగిపిండి బుట్టయ్యలతోపాటు మరికొందకరిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డితో చెప్పారు. తమ సమస్యలను వైఎస్ జగన్మోహనరెడ్డికి విన్నవించారు.
#
Tags