అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేస్తారా?
Published on Mon, 09/01/2014 - 09:17
హైదరాబాద్: రైతులకు 9 గంటల విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించింది. సోమవారం శాససభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. 9 గంటల ఉచిత విద్యుత్ దశలవారీగా ఇస్తామనడం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో హమీయిచ్చినట్టు రైతులకు 9 గంటల ఉచిత్ విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం ఉందా అని ఆయన అడిగారు. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే వెల్లడించాలని డిమాండ్ చేశారు.
#
Tags