జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
Published on Tue, 09/11/2018 - 07:41
సాక్షి, విశాఖపట్నం: అన్నా జీవీఎంసీలో దాదాపు 24 ఏళ్లనుంచి సుమారు 9500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారన్నా. నెలకు రూ.15వేలు జీతం ఇస్తున్నారన్నా ఇది ఏ మూలకూ చాలడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఈ జీతంతో కుటుంబ పోషణ భారంగా ఉందంటూ కార్మికుడు శ్రీనివాసరావు పాదయాత్రలో జగన్ను కలిసి వినతి పత్రం ఇచ్చాడు. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న తమను రెగ్యులర్ చేయడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మాలాంటి చిరుద్యోగులను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని కోరారు. జి.శ్రీనివాసరావు, తాటిచెట్లపాలెం
#
Tags