ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

Published on Tue, 09/11/2018 - 07:41

సాక్షి, విశాఖపట్నం: అన్నా జీవీఎంసీలో దాదాపు 24 ఏళ్లనుంచి సుమారు 9500 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారన్నా. నెలకు రూ.15వేలు జీతం ఇస్తున్నారన్నా ఇది ఏ మూలకూ చాలడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఈ జీతంతో కుటుంబ పోషణ భారంగా ఉందంటూ కార్మికుడు శ్రీనివాసరావు పాదయాత్రలో జగన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చాడు.  ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న తమను రెగ్యులర్‌ చేయడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మాలాంటి చిరుద్యోగులను రెగ్యులర్‌ చేసి జీతాలు పెంచాలని కోరారు. జి.శ్రీనివాసరావు, తాటిచెట్లపాలెం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ