రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బైక్, ఆటో ఢీ: ఒకరి మృతి
Published on Tue, 10/13/2015 - 22:15
చిత్తూరు(వి.కోట): రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్ మృతిచెందాడు. చిత్తూరు జిల్లా వి.కోట మండలం నేర్నిపల్లి వద్ద మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో బైక్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలమనేరుకు చెందిన రిఫ్రిజిరేటర్ల మెకానిక్ ఇస్మాయిల్(45) అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags