రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖ మెట్రోకు నోటిఫికేషన్ జారీ
Published on Fri, 06/16/2017 - 13:37
అమరావతి: విశాఖ మెట్రో కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. మూడు కారిడార్లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేయనుండగా.. దాని కోసం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
గాజువాక జంక్షన్ నుంచి ఎన్ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్ వరకు 30.38 కి.మీలతో మొదటి కారిడార్, గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.25 కి. మీలతో రెండో కారిడార్, తాలిచెట్లపాలెం నుంచి వాల్తేర్ వరకు 6.9 కి.మీలతో మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.
#
Tags