వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్యోగ భద్రత లేదు...
Published on Wed, 09/26/2018 - 06:43
విజయనగరం : సాక్షరభారత్లో పనిచేస్తున్న కో ఆర్డినేటర్లు, వీసీలు, ఎంసీలకు కనీస ఉద్యోగ భద్రత లేదు. ఎప్పుడు ఉంచుతారో.. ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా చులకనగా చూస్తున్నారు. మాకు రెండు వేల రూపాయల వేతనం ఇస్తామన్నారు. కానీ నేటికీ ఇవ్వడం లేదు. నిరక్షరాస్యత నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్నాం.. వేతనాల కోసం అడిగితే మాత్రం అదుగో..ఇదుగో.. అంటున్నారే తప్ప పెంచడం లేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరతాయని భావిస్తున్నాం. – పి. శివమ్మ, వీసీ, సాక్షరాభారత్, కొత్తవలస
#
Tags