amp pages | Sakshi

ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నా..

Published on Fri, 07/20/2018 - 05:52

తూర్పుగోదావరి : ‘‘రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నా.. ప్రజలు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి’’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముస్లిం నాయకులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో వైఎస్‌ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఎండీఏ ఖాన్, ఏకే జిలానీ, కరీంఖాన్, అహ్మద ఖాన్‌లు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. పడవ ప్రమాదాలను అరికట్టి గోదావరి నదిపై అవసరం మేరకు వంతెనలు నిర్మించాలన్నారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని విన్నవించారు.

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)