అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎవరిని ఓడించాలో కాపు జాతికి తెలుసు
Published on Thu, 08/17/2017 - 01:58
ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాలనే తాపత్రయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడలో కాపులతో సమావేశం నిర్వహించి కాపుల చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టారని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నంద్యాల ఎన్నికలో ఎవరిని ఓడించాలో తెలుసుకోలేని స్థితిలో కాపు జాతి లేదన్నారు. విజయవాడ సమావేశంలో శుభవార్త చెబుతారనుకుంటే రెండోసారీ తమ చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కాగా ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను బుధవారం కూడా పోలీసులు అడ్డుకున్నారు.
నంద్యాల ఎన్నికలో ఎవరిని ఓడించాలో తెలుసుకోలేని స్థితిలో కాపు జాతి లేదన్నారు. విజయవాడ సమావేశంలో శుభవార్త చెబుతారనుకుంటే రెండోసారీ తమ చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కాగా ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను బుధవారం కూడా పోలీసులు అడ్డుకున్నారు.
#
Tags