Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెల్టవరెక్కిన ఎమ్మార్పీఎస్ నేత
Published on Sat, 02/13/2016 - 10:56
రెంటచింతల : గుంటూరు జిల్లా రెంటచింతల మండలకేంద్రంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న రిలయన్స్ టవర్ ఎక్కి గుంటూరు జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధానకార్యదర్శి గాడిపట్టి శ్రీనివాస రావు హల్చల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓ సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేసేది లేదంటూ వ్యాఖ్యానించటంతో శ్రీనివాసరావు సెల్ టవర్ ఎక్కారు. పుల్లారావు 24 గంటల్లో క్షమాపణ చెబితేనే కిందకు దిగుతానంటూ శ్రీనివాసరావు చెబుతున్నాడు లేకపోతే టవర్పై నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాసరావును కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
#
Tags