amp pages | Sakshi

ఒకే రోజు, ఒకే టైంలో కోటి మందితో మోదీ ముఖాముఖీ

Published on Sun, 02/24/2019 - 03:23

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందు నుంచే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను ఎన్నికల వైపు నడిపించడానికి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 28వ తేదీన ఒకే రోజు, ఒకే సమయంలో కోటి మందితో ముఖాముఖీ సమావేశం కానున్నారు. ఢిల్లీ నుంచే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు గానూ మన రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర శాఖ తగిన ఏర్పాటు చేస్తోంది.

ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500 మంది చొప్పున, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష మందికి తక్కువ కాకుండా ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28న జరిగే ఈ కార్యక్రమం అనంతరం.. ఆ మరుసటి రోజైన మార్చి 1వ తేదీన  విశాఖపట్నంలో జరిగే పార్టీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?