రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా..?
Published on Fri, 01/03/2020 - 11:22
సాక్షి, నెల్లూరు: రాజధాని విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై టీడీపీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. అమరావతిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే అన్ని జిల్లాల టీడీపీ నాయకులతో కలిసి రాజధానిపై ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని మంత్రి అవంతి పేర్కొన్నారు.
#
Tags