ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అధికారుల కంటే టీడీపీ కార్యకర్తలే పవర్ ఫుల్'
Published on Sun, 05/24/2015 - 17:20
శ్రీకాకుళం: ప్రభుత్వ అధికారుల కంటే టీడీపీ కార్యకర్తలే పవర్ ఫుల్ అని కార్మిక శాఖ మంత్రి కింజెరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మినీ మహానాడు సందర్భంగా శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అధికారులు పని చేయటం కాదు.. టీడీపీ కార్యకర్తలు ఏది చెబితే అదే ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. ప్రభుత్వ అధికారుల కంటే టీడీపీ కార్యకర్తలే పవర్ ఫుల్ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే కలెక్టర్లు పింఛన్లు అందజేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
#
Tags