amp pages | Sakshi

మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజనింగ్

Published on Wed, 07/23/2014 - 13:55

మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం విషతుల్యం అయ్యింది. దీంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.

అక్కడ పెట్టిన మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత దాదాపు పది మంది పిల్లలకు కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. వాళ్ల పరిస్థితి విషమించడంతో వెంటనే విద్యార్థులందరినీ ఆస్పత్రికి తరలించి  చికిత్స చేయిస్తున్నారు.

అన్నం, కూర కూడా పాడైనట్లు వాసన రావడంతో కొంతమంది పిల్లలు వాటిని పారేశారు. మరికొంతమంది మాత్రం తిన్నట్లు తెలుస్తోంది. దాంతో తల్లిదండ్రులు పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. తహసిల్దార్ ప్రసాద్ పాఠశాల వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేశారు.

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)