రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తాగునీటి సమస్య ఉంది
Published on Sun, 08/19/2018 - 06:54
‘మాది నాతవరం మండలం మెట్టపాలెం. స్థానికంగా జామ, సపోట పండ్ల వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం. నాకు ముగ్గురు కుమారులు. మొత్తం 16 మంది కుటుంబ సభ్యులం కలసి పూరి పాకల్లో నివాసం ఉంటున్నాం. ఇల్లు మంజూరు కోసం టీడీపీ నాయకుల వద్దకు వెళితే పట్టించుకోవడం లేదు. పక్కా ఇళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతంలో తాగునీటి సమస్యలు ఎక్కువ. మా బాధలు జగన్ బాబుకు చెప్పుకున్నాం. ఆయన మాకు ధైర్యం చెప్పారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది అంతా మంచే జరుగుతుందన్నారు.’అని వడ్డాది లక్ష్మి తెలిపారు.
#
Tags