amp pages | Sakshi

జీఎస్టీ అధికారుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

Published on Tue, 10/16/2018 - 10:25

సాక్షి, కృష్ణా : విజయవాడలో సాదిక్‌ అనే వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆటోమొబైల్‌ టెక్నిషియన్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సాదిక్‌ రెండు రోజుల క్రితం బందర్‌ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తు అతను జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల జీఎస్టీ అధికారుల నుంచి రూ.50 లక్షలు ఫైన్‌ కట్టాల్సిందిగా సాదిక్‌కు నోటీసులు పంపించారని.. వారి ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అంత డబ్బు కట్టలేక, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేకున్నారని వారు తెలిపారు. మంగళవారం ఉదయం ఘంటసాల సమీపంలోని కాల్వలో అతని మృతదేహం లభ్యమైంది.

Videos

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌