వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీ డబ్బులు అడిగితే నరికాడు
Published on Thu, 01/29/2015 - 12:47
కడప : టీ డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మోచంపేటకు చెందిన షేక్ రహీం(48) ఎస్ఎఫ్ఎస్ వీధిలో టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మోలా(25) అనే వ్యక్తి బుధవారం అక్కడకు వచ్చి టీ తాగాడు.
తీరా టీ కి డబ్బులు అడిగితే మోలా వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన మోలా ..టీ కొట్టు యజమానిపై గొడ్డలితో దాడి చేసి... గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన రహీంను చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు గురువారం మరణించారు. కడప వన్ టౌన్ సీఐ కె.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మోలా కోసం గాలిస్తున్నారు.
(అర్బన్ క్రైం)
#
Tags